భారతి - వాణి - కృతి
చక్రవర్తులు, రాజ్యపాలకులు, సేనాధిపతులు, మంత్రులు కూడా స్వయంగా ఘంటం చేతపట్టి, అనేక రచనలను లోకానికి అందించారు. ఈ సంస్కృతీ విభవ భోగం ప్రాచీనకాలంలోనే - మన దేశంలో ఏర్పడింది. ఇది మనకు గర్వ కారణం. రాజ్య పాలనను చేపట్టిన స్వాతి తిరునాళ్ చేతిలో కలం, కుంచె [తూలిక] - అలవోకగా రసరమ్య నాట్యాలు ఐనవి. ********************************************; స్వాతితిరునాళ్ రాసిన 'పదం ' :- పల్లవి ;- భారతి మామవ కృపయా నటజనార్తి- భారహరణ నిరతయా! వాసవాదిసురవినుతె తరణి శత- భాసుర భూషణ లసితే! హాసజిత కుందవితతే విమలముక్తా- హారకణ్ఠి గజేంద్రగతే! అనుపల్లవి; శారద విధుమణ్డల సద్దర్ష మనోహరముఖి ; కరణం ; దాసభూత జనవిద్యా దానలోలే! పరదేవి భాసుర చందన మార్గమద కుసుమ సు- వాసితగాత్రి సు పావనశీలే! || నారదాదిమనోనిలయే! భువనత్రయ- నాయికే కర్తాజ్ఞా నిలయే ; చారు బాహు ధృతవలయే వికచ- సారసాక్షి తోషిత భూవలయే ; మార కార్ముక సుషమా చోర చిల్లియే వాణీ వారిజ భవ దయితే వరవీణా- వాదన లోల కరాంగుళిజాలే || సకలాగమమయరూపే నిఖిలలో...